టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆదివారం లండన్ లో జెండావిష్కరణ చేశాడు. దీనికి ప్రధాన కోచ్ రవిశాస్త్రితో పాటు మిగిలిన జట్టు సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ గీతం ఆలపించి దేశ భక్తిని చాటుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్ లో పంచుకుంది.
https://twitter.com/BCCI/status/1426845948634824706?s=20