Eatala Rajender: కేసీఆర్ ప్రతిష్ఠ, గౌరవం మసకబారింది.. ఈటల రాజేందర్

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న విధానాల వల్ల ఆయన ప్రతిష్ట రోజురోజుకూ దిగజారుతోందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. హుజూరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో విజయం కోసం తెరాస ప్రజా వ్యతిరేఖ విధానాలు అనుసరిస్తోందని ధ్వజమెత్తారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి. సొంత పార్టీ మనుషులను కొనుగోలు చేసిన చరిత్ర కేసీఆర్ దే అని ఈటల […]

Written By: Suresh, Updated On : August 19, 2021 12:37 pm
Follow us on

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న విధానాల వల్ల ఆయన ప్రతిష్ట రోజురోజుకూ దిగజారుతోందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. హుజూరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో విజయం కోసం తెరాస ప్రజా వ్యతిరేఖ విధానాలు అనుసరిస్తోందని ధ్వజమెత్తారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి. సొంత పార్టీ మనుషులను కొనుగోలు చేసిన చరిత్ర కేసీఆర్ దే అని ఈటల ఆరోపించారు.