కడప పేలుడు ఘటన.. కొనసాగుతున్న విచారణ

ఆంధ్రప్రదేశ్ లో ని కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె గనిలో ఈ నెల 8ప జరిగిన పేలుడు ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ విచారణ కొనసాగుతున్నది. బుధవారం పేలుడు జరిగిన ప్రాంతాన్ని కమిటీ సభ్యులు పరిశీలించారు. ముగ్గు గనిలో పేలుళ్లు జరిగి 10 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశిస్తు ఏపీ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.

Written By: Suresh, Updated On : May 12, 2021 3:25 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ లో ని కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె గనిలో ఈ నెల 8ప జరిగిన పేలుడు ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ విచారణ కొనసాగుతున్నది. బుధవారం పేలుడు జరిగిన ప్రాంతాన్ని కమిటీ సభ్యులు పరిశీలించారు. ముగ్గు గనిలో పేలుళ్లు జరిగి 10 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశిస్తు ఏపీ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.