Justice PC Ghosh: కాళేశ్వరం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ హైదరాబాద్ చేరుకున్నారు. రేపటి నుంచి మాజీ మంత్రులు , ఆ తర్వాత మాజీ సీఎం ను విచారించనున్నారు. రేపు ఈటల రాజేందర్, సోమవారం హరీశ్ రావు, బుధవారం కేసీఆర్ ను విచారణకు హాజరు కానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన నుంచి ప్రారంభోత్సవం వరకు జరిగిన అన్ని అంశాలపైనా వారిని ప్రశ్నించినున్నట్లు తెలుస్తోంది.
Justice PC Ghosh: హైదరాబాద్ కు జస్టిస్ పీసీ ఘోష్.. రేపటి నుంచి కాళేశ్వరం విచారణ
Justice PC Ghosh రేపు ఈటల రాజేందర్, సోమవారం హరీశ్ రావు, బుధవారం కేసీఆర్ ను విచారణకు హాజరు కానున్నారు.