రిలయన్స్ లో భారీగా పెట్టుబడులు

రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) గ్రూప్ కంపెనీల్లో రోజు రోజుకి వరుసగా పెట్టుబడులు పెరుగుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో జీఐసీ, టీపీజీ భారీ పెట్టుబడులు పెట్టనున్నాయి. జీఐసీ రూ .5,512.5 కోట్లు, టీపీజీ 1,837.5 కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేయనున్నాయని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో రిలయన్స్ తెలిపింది. ఈ పెట్టుబడులతో ఆర్‌ఆర్‌విఎల్‌లో జీఐసీ 1.22 శాతం, టీపీజీ 0.41 శాతం ఈక్విటీ వాటాను సొంతం చేసుకోనున్నాయి.

Written By: NARESH, Updated On : October 3, 2020 2:19 pm
Follow us on

రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) గ్రూప్ కంపెనీల్లో రోజు రోజుకి వరుసగా పెట్టుబడులు పెరుగుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో జీఐసీ, టీపీజీ భారీ పెట్టుబడులు పెట్టనున్నాయి. జీఐసీ రూ .5,512.5 కోట్లు, టీపీజీ 1,837.5 కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేయనున్నాయని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో రిలయన్స్ తెలిపింది. ఈ పెట్టుబడులతో ఆర్‌ఆర్‌విఎల్‌లో జీఐసీ 1.22 శాతం, టీపీజీ 0.41 శాతం ఈక్విటీ వాటాను సొంతం చేసుకోనున్నాయి.