Homeజాతీయం - అంతర్జాతీయంటోక్యో ఒలింపిక్స్ : కాంస్య పోరులో భారత హాకీ జట్టు విజయం

టోక్యో ఒలింపిక్స్ : కాంస్య పోరులో భారత హాకీ జట్టు విజయం

టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం కోసం భారత్- జర్మనీ మధ్య రసవత్తర పోరులో భారత హాకీ జట్టు విజయం సాధించింది. నిమిషాల వ్యవధిలో ఆధిక్యం చేతులు మారతూ ఉత్కంఠ రేపింది. మూడో క్వార్టర్ ఆరంభంలోనే భారత్ ఐదో  గోల్ చేసి 5-3 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. పెనాల్టీ కార్నర్ రూపంలో వచ్చిన అవకాశాన్ని రూపీందర్ పాల్ సింగ్ చక్కగా సద్వినియోగం చేసుకుని భారత్ కు పాయింట్ అందించాడు. చివరి నిమిషాల్లో జర్మనీ గోల్ చేయడంతో 4-5 అధిక్యం తగ్గించింది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular