Paralympics: పారాలింపిక్స్ డిస్కస్ త్రో లో భారత్ కు రజతం

పారాలింపిక్స్ లో భారత క్రీకాకారులు సత్తా చాటుతున్నారు. ఆదివారం మొత్తం రెండు పతకాలు ఖాయం కాగా.. సోమవారం కూడా ఇద్దరు క్రీకాకారులు పతకాలతో మెరిశారు. మహిళా షూటర్ అవని లేఖరా ఇప్పటికే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో బంగారు పతకం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా డిస్క స్ త్రో ఎఫ్ 56 విభాగంలో యోగేశ కతునియా రజతం సొంతం చేసుకున్నాడు. ఈ విభాగంలో బ్రెజిల్ కు చెందిన క్లాడినే బటిస్టా 45.59 మీటర్లు డిస్క్ […]

Written By: Suresh, Updated On : August 30, 2021 9:19 am
Follow us on

పారాలింపిక్స్ లో భారత క్రీకాకారులు సత్తా చాటుతున్నారు. ఆదివారం మొత్తం రెండు పతకాలు ఖాయం కాగా.. సోమవారం కూడా ఇద్దరు క్రీకాకారులు పతకాలతో మెరిశారు. మహిళా షూటర్ అవని లేఖరా ఇప్పటికే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో బంగారు పతకం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా డిస్క స్ త్రో ఎఫ్ 56 విభాగంలో యోగేశ కతునియా రజతం సొంతం చేసుకున్నాడు. ఈ విభాగంలో బ్రెజిల్ కు చెందిన క్లాడినే బటిస్టా 45.59 మీటర్లు డిస్క్ ను విసిరి పసిడిని పట్టగా. మన యోగేశ్ 44.38 మీటర్లు విసిరి రజతాన్ని కైవసం చేసుకున్నాడు.