ఒకేసారి రెండు దేశాలతో యుద్దానికి సర్వం సిద్ధం

ఒకేసారి రెండు దేశాలతో యుద్ధం చెయ్యడానికి భారత వాయుసేన సిద్ధంగా ఉన్నట్లు వాయుసేన దళాధిపతి ఆర్‌కేఎస్‌ బదౌరియా స్పష్టం చేశారు. దిల్లీలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చైనా వాయుసేన భారత వాయుసేన కన్నా మెరుగైంది ఏమి కాదని అన్నారు. అలా అని శత్రువును తక్కువగా అంచనా వేసే ప్రసక్తే లేదు. లద్దాఖ్‌ సహా ఉత్తర సరిహద్దుల్లో సమర్ధవంతమైన ఆయుధాలను మోహరించినట్లు తెలిపారు. ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం అని వివరించారు.

Written By: NARESH, Updated On : October 5, 2020 5:51 pm
Follow us on

ఒకేసారి రెండు దేశాలతో యుద్ధం చెయ్యడానికి భారత వాయుసేన సిద్ధంగా ఉన్నట్లు వాయుసేన దళాధిపతి ఆర్‌కేఎస్‌ బదౌరియా స్పష్టం చేశారు. దిల్లీలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చైనా వాయుసేన భారత వాయుసేన కన్నా మెరుగైంది ఏమి కాదని అన్నారు. అలా అని శత్రువును తక్కువగా అంచనా వేసే ప్రసక్తే లేదు. లద్దాఖ్‌ సహా ఉత్తర సరిహద్దుల్లో సమర్ధవంతమైన ఆయుధాలను మోహరించినట్లు తెలిపారు. ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం అని వివరించారు.