Ind Vs Eng 2nd Test Day 2: ఇంగ్లాండ్ భారత్ రెండో టెస్ట్ రెండో రోజు ఆటలో గిల్, జడేజా మధ్య భాగస్వామ్యం వంద పరుగులు దాటింది. తొలి రోజు వరుసగా 2 వికెట్లు పంత్, నితీశ్ వి పడ్డాక జట్టు కుప్పకూలకుండా జాగ్రత్తగా ఆడారు. రెండో రోజు తొలి ఓవర్ లో 100 పరుగుల మార్కును దాటారు. క్రీజులో శుభ్ మన్ గిల్ 120, రవీంద్ర జడేజా 49 పరుగులతో క్రిజులో ఉన్నారు.
Ind Vs Eng 2nd Test Day 2: గిల్, జడేజా మరో అద్భుతం చేశారు
Ind Vs Eng 2nd Test Day 2: ఇంగ్లాండ్ భారత్ రెండో టెస్ట్ రెండో రోజు ఆటలో గిల్, జడేజా మధ్య భాగస్వామ్యం వంద పరుగులు దాటింది. తొలి రోజు వరుసగా 2 వికెట్లు పంత్, నితీశ్ వి పడ్డాక జట్టు కుప్పకూలకుండా జాగ్రత్తగా ఆడారు. రెండో రోజు తొలి ఓవర్ లో 100 పరుగుల మార్కును దాటారు. క్రీజులో శుభ్ మన్ గిల్ 120, రవీంద్ర జడేజా 49 పరుగులతో క్రిజులో ఉన్నారు.