Third Wave: అక్టోబర్ లో కరోనా థర్డ్ వేవ్.. హోంశాఖ

కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన కమిటీ కరోనా థర్డ్ వేవ్ పై హెచ్చరికలు జారీ చేసింది. ఈ థర్డ్ వేవ్ అక్టోబర్ లో పీక్ స్టేజ్ కు చేరుతుందని, ఇది పెద్దలతోపాటు పిల్లలపై ప్రభావం చూపనుందని ఈ కమిటీ స్పష్టం చేసింది. ఈ రిపోర్ట్ ను ప్రధాన మంత్రి కార్యాలయానికి సమర్పించింది. దేశంలో పీడియాట్రిక్ వసతులను భారీగా పెంచాల్సిన అవసరం ఉన్నదని తన రిపోర్ట్ లో తెలిపింది. డాక్టర్లు, సిబ్బంది, వెంటిలేటర్లు, అంబులెన్స్ లను వంటి వాటిని […]

Written By: Suresh, Updated On : August 23, 2021 11:48 am
Follow us on

కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన కమిటీ కరోనా థర్డ్ వేవ్ పై హెచ్చరికలు జారీ చేసింది. ఈ థర్డ్ వేవ్ అక్టోబర్ లో పీక్ స్టేజ్ కు చేరుతుందని, ఇది పెద్దలతోపాటు పిల్లలపై ప్రభావం చూపనుందని ఈ కమిటీ స్పష్టం చేసింది. ఈ రిపోర్ట్ ను ప్రధాన మంత్రి కార్యాలయానికి సమర్పించింది. దేశంలో పీడియాట్రిక్ వసతులను భారీగా పెంచాల్సిన అవసరం ఉన్నదని తన రిపోర్ట్ లో తెలిపింది. డాక్టర్లు, సిబ్బంది, వెంటిలేటర్లు, అంబులెన్స్ లను వంటి వాటిని మెరుగుపరచాలని తేల్చి చెప్పింది.