Heavy Rains: భారీ వర్షాలు.. ప్రాజెక్టులకు వరద

భారీగా కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం ఇన్ ఫ్టో 47,974 క్యూసెక్కులు ఉండగా, 23.626 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుల్పత్తి నిలిచిపోయింది. అటు గోదావరిపై నిజామాబాద్-నిర్మల్ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 27 గేట్లు ఎత్తి 1.24 లక్షల క్యూసెక్కులను కిందకు విడుదల చేస్తున్నారు.

Written By: Velishala Suresh, Updated On : September 6, 2021 8:41 am
Follow us on

భారీగా కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం ఇన్ ఫ్టో 47,974 క్యూసెక్కులు ఉండగా, 23.626 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుల్పత్తి నిలిచిపోయింది. అటు గోదావరిపై నిజామాబాద్-నిర్మల్ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 27 గేట్లు ఎత్తి 1.24 లక్షల క్యూసెక్కులను కిందకు విడుదల చేస్తున్నారు.