సీజేఐ ఎన్వీ రమణకు స్వాగతం పలికిన గవర్నర్, సీఎం

రాజ్ భవన్ లో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలికారు. అనంతరం ఎన్వీ రమణ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ట్ గా ఎన్వీ రమణ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి సారి హైదరాబాద్ కు వచ్చారు. మూడు రోజుల పాటు రాజ్ భవన్ అతిథి గృహంలో బస చేయనున్నారు.

Written By: Suresh, Updated On : June 11, 2021 5:35 pm
Follow us on

రాజ్ భవన్ లో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలికారు. అనంతరం ఎన్వీ రమణ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ట్ గా ఎన్వీ రమణ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి సారి హైదరాబాద్ కు వచ్చారు. మూడు రోజుల పాటు రాజ్ భవన్ అతిథి గృహంలో బస చేయనున్నారు.