Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్2 రోజులు ప్రభుత్వ వెబ్ సైట్లు పనిచేయవు

2 రోజులు ప్రభుత్వ వెబ్ సైట్లు పనిచేయవు

హైదరాబాద్ గచ్చిబౌలిలోని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ భవనంలోని రాష్ట్ర డేటా కేంద్రం (ఎస్డీసీ) లో కొత్త యూపీఎస్ యూనిట్ ఏర్పాటు దృష్ట్యా ఈనెల 9వ తేదీ రాత్రి 9 గంటల నుంచి 11న రాత్రి తొమ్మిది గంటల వరకు ప్రభుత్వ వెబ్ సైట్లుకు అంతరాయం కలగనుంది. ఆ రెండు రోజులు ప్రభుత్వ పరమైన ఆన్ లైన్ సేవలు నిలిచిపోనున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ కావు. డేటా కేంద్రం ద్వారా ప్రస్తుతం ప్రభుత్వ వెబ్ సైట్లు ఆన్ లైన్ సేవలు నడుస్తున్నాయి.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular