ఐపీఎల్ అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబర్ 19 నుంచి యూఏఈలో ప్రారంభం కానున్న ఐపీఎల్ మ్యాచ్ లను చూసేందుకు ప్రేక్షకులను అనుమతిస్తామని తెలిపింది. సెప్టెంబర్ 16 నుంచి సైట్ల ద్వారా టికెట్లు కొనుగోలు చేయవచ్చని పేర్కొంది. గత ఐపీఎల్ కూడా యూఏఈలో జరగ్గా కరోనా దృష్ట్యా ప్రేక్షకులకు అనుమతి ఇవ్వలేదు. ఈసారి ఆడియన్స్ మధ్య మ్యాచ్ లు మరింత వినోదాన్ని పంచనున్నాయి.