రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన కేసీఆర్

సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతున్నది. ఈ సందర్భంగా పలు అంశాలపై సీఎం కేబినెట్ సమావేశంలో చర్చిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు పంట రుణమాఫీకి సంబంధించిన వివరాలను ఆర్థిక శాఖ కేబినెట్ ముందుంచింది. ఆగస్టు 15 నుంచి రూ.50000 వేల వరకు ఉన్న పంట రుణాల మాఫీని పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తద్వారా 6 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.

Written By: Suresh, Updated On : August 1, 2021 5:13 pm
Follow us on

సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతున్నది. ఈ సందర్భంగా పలు అంశాలపై సీఎం కేబినెట్ సమావేశంలో చర్చిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు పంట రుణమాఫీకి సంబంధించిన వివరాలను ఆర్థిక శాఖ కేబినెట్ ముందుంచింది. ఆగస్టు 15 నుంచి రూ.50000 వేల వరకు ఉన్న పంట రుణాల మాఫీని పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తద్వారా 6 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.