దుర్గగుడి ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్న నితిన్ గడ్కరీ

గత నెల 18న ప్రారంభం కావాల్సిన దుర్గ గుడి ఫ్లైఓవర్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా రావడంతో వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఆయన కరోనా నుండి కోలుకోవడంతో ఈ నెల 18న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నారని ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ వేదికగా తెలిపారు. దుర్గ గుడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవాన్ని వర్చ్యువల్ పద్దతి ద్వారా ముఖ్యమంత్రి జగన్ తో కలిసి ప్రారంభిస్తారు. ఆ రోజు మొత్తంగా రూ.15 వేల 622 […]

Written By: NARESH, Updated On : October 3, 2020 2:26 pm
Follow us on

గత నెల 18న ప్రారంభం కావాల్సిన దుర్గ గుడి ఫ్లైఓవర్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా రావడంతో వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఆయన కరోనా నుండి కోలుకోవడంతో ఈ నెల 18న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నారని ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ వేదికగా తెలిపారు. దుర్గ గుడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవాన్ని వర్చ్యువల్ పద్దతి ద్వారా ముఖ్యమంత్రి జగన్ తో కలిసి ప్రారంభిస్తారు. ఆ రోజు మొత్తంగా రూ.15 వేల 622 కోట్ల పనులకు గడ్కరీ శంకుస్థాపన చేయనున్నారు.

Also Read: బీజేపీ స్ట్రాటజీ: పోయే వాళ్లు పోతారు.. ఉండేవాళ్లు ఉంటారు?