కృష్ణ నదిలో నలుగురు విద్యార్థుల గల్లంతు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కృష్ణ జిల్లా తోట్లవల్లూరు మండలం రొయ్యురు వద్ద కృష్ణ నదిలో నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఈతకని వెళ్లిన ఐదుగురు విద్యార్థులలో ఒకరు క్షేమంగా బయటపడగా నలుగురు విద్యార్థులు గల్లంతైనట్లు సమాచారం. గల్లంతైన విద్యార్థులు కంకిపాడు మండలం వైకుంఠపురం గ్రామానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. గల్లంతైన విద్యార్థుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Written By: NARESH, Updated On : October 3, 2020 7:49 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కృష్ణ జిల్లా తోట్లవల్లూరు మండలం రొయ్యురు వద్ద కృష్ణ నదిలో నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఈతకని వెళ్లిన ఐదుగురు విద్యార్థులలో ఒకరు క్షేమంగా బయటపడగా నలుగురు విద్యార్థులు గల్లంతైనట్లు సమాచారం. గల్లంతైన విద్యార్థులు కంకిపాడు మండలం వైకుంఠపురం గ్రామానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. గల్లంతైన విద్యార్థుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.