అదంతా తప్పుడు ప్రచారం.. కోదండరాం

తెలంగాణ జనసమితి కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుందని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈ ప్రచారన్ని ప్రజలు నమ్మొద్దని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. విలీనానికి సంబంధించి రెండు పార్టీల మధ్య ఎలాంటి చర్చలు జరగలేదన్నారు. పొడు భూములు, కృష్ణా నదీ జలాలు, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పోరాటం కొనసాగిస్తామని పార్టీ అస్తిత్వాన్ని కాపాడుకుంటామని స్పష్టం చేశారు.

Written By: Suresh, Updated On : July 9, 2021 2:57 pm
Follow us on

తెలంగాణ జనసమితి కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుందని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈ ప్రచారన్ని ప్రజలు నమ్మొద్దని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. విలీనానికి సంబంధించి రెండు పార్టీల మధ్య ఎలాంటి చర్చలు జరగలేదన్నారు. పొడు భూములు, కృష్ణా నదీ జలాలు, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పోరాటం కొనసాగిస్తామని పార్టీ అస్తిత్వాన్ని కాపాడుకుంటామని స్పష్టం చేశారు.