అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు

అంతర్జాతీయ ప్రమాణికుల విమాన సర్వీసులపై నిషేధాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మరోసారి పొడిగించింది. జూలై 31 వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొంది. భారత్ నుంచి బయల్దేరే అంతర్జాతీయ ప్రయాణికుల విమానాలకు ఆ ఆంక్షలు వర్తిస్తాయని డీజీసీఏ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. కార్గో, డీజీసీఏ అనుమతులు పొందిన విమాన సర్వీసులకు మినహాయింపు ఉంటుందని తెలిపింది. కొవిడ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

Written By: Suresh, Updated On : June 30, 2021 2:59 pm
Follow us on

అంతర్జాతీయ ప్రమాణికుల విమాన సర్వీసులపై నిషేధాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మరోసారి పొడిగించింది. జూలై 31 వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొంది. భారత్ నుంచి బయల్దేరే అంతర్జాతీయ ప్రయాణికుల విమానాలకు ఆ ఆంక్షలు వర్తిస్తాయని డీజీసీఏ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. కార్గో, డీజీసీఏ అనుమతులు పొందిన విమాన సర్వీసులకు మినహాయింపు ఉంటుందని తెలిపింది. కొవిడ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.