2025కు వీడ్కోల పలుకుతూ.. 2026కు స్వాగతం పలికే వేడుకలను భారత దేశంలో ఘనంగా జరుపుకున్నారు. ఆస్ట్రేలియా, అమెరికా, హవాయి ద్వీపాల్లో జరిగే వేడుకల ఫొటోలు మనకు టీవీల్లో, పత్రికల్లో కనిపించాయి. అయితే యూరప్ దేశాల్లో కొత్త సంవత్సర వేడుకలు హింసాత్మక సంఘటనల మధ్య జరిగాయి. మధ్యప్రాచ్య దేశాల నుంచి వచ్చిన శరణార్థులు న్యూయేర్ సంతలను వ్యతిరేకించి దాడులు చేశారు. జర్మనీ, ఫ్రాన్స్, బెల్జియం, ఇంగ్లండ్, ఇటలీలో రోడ్లపై హింస సందర్భాలు ఎక్కువయ్యాయి. స్థానికులు స్వేచ్ఛగా కౌంట్డౌన్ చేయలేకపోయారు.
వేడుకలపై అభ్యంతరాలు…
ఈ శరణార్థులు న్యూయేర్ వేడుకలు తమ మత నమ్మకాలకు విరుద్ధమని పేర్కొని హింసాత్మక చర్యలకు దిగారు. ఫైర్వర్క్స్, సంతలను నిషేధించారు. బెర్లిన్లో పోలీసులపై దాడులతో 24 మంది గాయపడ్డారు. ఆమ్స్టర్డామ్లో 11 మందికి కళ్ల గాయాలు, నెదర్లాండ్స్ పురాతన చర్చి కాలిపోయింది. బ్రసెల్స్లో 63 మంది అరెస్ట్ అయ్యారు.
ఫ్రాన్స్లో కార్ల దగ్ధం..
ప్యారిస్, రైస్ వంటి ప్రాంతాల్లో పెట్రోల్ బాంబులు, మోర్టార్లతో దాడులు జరిగాయి. 505 మంది మతోన్మాదులు పట్టుబడ్డారు. 2005 నుంచి ఈ ధోరణి కొనసాగుతోంది: 2005లో 8,000 కార్లు, 2025లో 984, 2026లో 1,173 కార్లు దగ్ధం చేశారు. పోలీసులు కార్లను రక్షించేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు.
యూరప్లో ఇస్లాం సంక్షోభం..
జర్మనీ వంటి దేశాలు శరణార్థులకు ఆశ్రయం, సదుపాయాలు కల్పించినా, వారు హింసకు మారారు. ఈ సంఘటనలు స్థానిక సంస్కృతి, జీవనశైలిని ముప్పుపడేస్తున్నాయి. భారత్లో కూడా 20 ఏళ్ల తర్వాత ఇలాంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు వస్తున్నాయి.