గిరిజనుల అభ్యున్నతికి కృషి.. సోము వీర్రాజు

గిరిజనుల అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. విశాఖ పట్టణలో  రాష్ట్ర గిరిజన మోర్చా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ ఏపీ గిరిజన మోర్చా అధ్యక్షుడు కురుసా ఉమామహేశ్వరావు, జాతీయ  గిరిజన మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు సమీర్ ఓరస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజనుల మౌళికసదుపాయాల కల్పన, అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు కె.కె.వి.వి సత్యనారయణ రెడ్డి తదితర […]

Written By: Suresh, Updated On : July 15, 2021 6:50 pm
Follow us on

గిరిజనుల అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. విశాఖ పట్టణలో  రాష్ట్ర గిరిజన మోర్చా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ ఏపీ గిరిజన మోర్చా అధ్యక్షుడు కురుసా ఉమామహేశ్వరావు, జాతీయ  గిరిజన మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు సమీర్ ఓరస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజనుల మౌళికసదుపాయాల కల్పన, అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు కె.కె.వి.వి సత్యనారయణ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.