Drugs case: ఈడీ విచారణకు హాజరైన పూరి జగన్నాథ్

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు డైరెక్టర్ పూరి జగన్నాథ్ హాజరయ్యారు. పూరీతోపాటు ఆయన తనయుడు ఆకాశ్ పూరి, చార్టెడ్ అకౌంటెంట్ కూడా అక్కడికి చేరుకున్నారు. మనీలాండరీంగ్ కేసుకు సంబంధించి మంగళవారం ఆయన్న ఈ ప్రశ్నించనుంది. ఆగస్టు 31న ప్రారంభమయ్యే విచారణ సెప్టెంబర్ 22వ తేదీ వరకూ కొనసానుంది. విచారణ తేలే అంశాల ఆధారంగా సోదాలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ […]

Written By: Suresh, Updated On : August 31, 2021 10:41 am
Follow us on

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు డైరెక్టర్ పూరి జగన్నాథ్ హాజరయ్యారు. పూరీతోపాటు ఆయన తనయుడు ఆకాశ్ పూరి, చార్టెడ్ అకౌంటెంట్ కూడా అక్కడికి చేరుకున్నారు. మనీలాండరీంగ్ కేసుకు సంబంధించి మంగళవారం ఆయన్న ఈ ప్రశ్నించనుంది. ఆగస్టు 31న ప్రారంభమయ్యే విచారణ సెప్టెంబర్ 22వ తేదీ వరకూ కొనసానుంది. విచారణ తేలే అంశాల ఆధారంగా సోదాలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసింది.