Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్Dalit Bandhu: మరో నాలుగు మండలాల్లో దళిత బంధు అమలు

Dalit Bandhu: మరో నాలుగు మండలాల్లో దళిత బంధు అమలు

Pedala Bandhu Scheme

దళిత బంధు పథకాన్ని ఒక ఉద్యమంలా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఫైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ లో దళితబంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ భాగాల్లో ఉన్న, దళిత శాసన సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లోని 4 మండలాలను ఎంపిక చేసి ఆ మండలాల్లో అన్ని కుటుంబాలకు దళితబంధును అమలు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. చింతకాని మండలం , ఖమ్మం జిల్లా.. తిరుమలగిరి మండలం, (సూర్యాపేట జిల్లా) చారగొండ మండలం ( నాగర్ కర్నూల్ జిల్లా) నిజాం సాగర్ మండలం (కామారెడ్డి జిల్లా) లో దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం వర్తంపచేస్తోంది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular