గోల్కొండ ప్రాంతీయ దవాఖానను పరిశీలించిన సీఎస్ సోమేశ్ కుమార్

తెలంగాన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం గోల్కొండ ప్రాంతీయ దవాఖానను పరిశీలించారు. వార్డులు పరిశీలించి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. టీకాలు వేసుకున్న వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈనెల 10 నుంచి 12 తేదీల్లో రెండో డోస్ కొవిడ్ తీసుకునే వారికి వెసులుబాటు కల్పించనున్నట్లు తెలిపారు. ప్రభు్త్వం ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాల్లో రెండో డోస్ తీసుకోవచ్చని తెలిపారు. త్వరలో దవాఖానలో వంద పడకలకు ఆక్సిజన్ సదుపాయం కల్పిస్తామని అన్నారు.

Written By: Suresh, Updated On : May 8, 2021 5:58 pm
Follow us on

తెలంగాన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం గోల్కొండ ప్రాంతీయ దవాఖానను పరిశీలించారు. వార్డులు పరిశీలించి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. టీకాలు వేసుకున్న వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈనెల 10 నుంచి 12 తేదీల్లో రెండో డోస్ కొవిడ్ తీసుకునే వారికి వెసులుబాటు కల్పించనున్నట్లు తెలిపారు. ప్రభు్త్వం ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాల్లో రెండో డోస్ తీసుకోవచ్చని తెలిపారు. త్వరలో దవాఖానలో వంద పడకలకు ఆక్సిజన్ సదుపాయం కల్పిస్తామని అన్నారు.