భారత్ బయోటిక్ ప్రతినిధులతో సీఎస్ సోమేశ్ కుమార్ భేటీ

భారత్ బయోటెక్ ప్రతినిధులతో సీఎస్ సోమేశ్ కుమార్ భేటీ అయ్యారు. ఈ భేటీకి భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్ల, ఇతర ప్రతి నిధులు అధికారులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు భారత బయోటెక్ ఎండీతో చర్చలు జరిపినట్లు సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. తెలంగాణలో ఉచిత వ్యాక్సిన్ ఇస్తుండడంతో అందుకు సరిపడా డోసులు సరఫరా చేయాలని భారత్ బయోటెక్ ప్రతినిధులను కోరినట్టు చెప్పారు.

Written By: Suresh, Updated On : April 27, 2021 3:16 pm
Follow us on

భారత్ బయోటెక్ ప్రతినిధులతో సీఎస్ సోమేశ్ కుమార్ భేటీ అయ్యారు. ఈ భేటీకి భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్ల, ఇతర ప్రతి నిధులు అధికారులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు భారత బయోటెక్ ఎండీతో చర్చలు జరిపినట్లు సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. తెలంగాణలో ఉచిత వ్యాక్సిన్ ఇస్తుండడంతో అందుకు సరిపడా డోసులు సరఫరా చేయాలని భారత్ బయోటెక్ ప్రతినిధులను కోరినట్టు చెప్పారు.