https://oktelugu.com/

సాగర్ లో ఓట్ల లెక్కింపు ప్రారంభం

నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ప్రాంగణంలో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. రెండు హాళ్లల్లో ఏడు టేబుళ్ల చొప్పున మొత్తం 14 టేబుళ్ల పై లెక్కింపు ఏర్పాటు చేశారు. తొలి సరళి 9 గంటలకు వెలువడనున్నది. మొత్తం 346 పోలింగ్ కేంద్రాలు ఉండడంతో 25 రౌండ్లలో లెక్కింపు పూర్తికానుంది.

Written By: , Updated On : May 2, 2021 / 08:49 AM IST
Follow us on

నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ప్రాంగణంలో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. రెండు హాళ్లల్లో ఏడు టేబుళ్ల చొప్పున మొత్తం 14 టేబుళ్ల పై లెక్కింపు ఏర్పాటు చేశారు. తొలి సరళి 9 గంటలకు వెలువడనున్నది. మొత్తం 346 పోలింగ్ కేంద్రాలు ఉండడంతో 25 రౌండ్లలో లెక్కింపు పూర్తికానుంది.