మావోయిస్టుల కాల్పులు.. ఎక్కడంటే

విశాఖ జిల్లాలో ఎదుదుకాల్పులు జరిగాయి. కొయ్యూరు మండలం మంప పోలీసు స్టేషన్ పరిధిలో ఈ తెల్లవారుజామున గ్రేహాండ్స్ దళాలు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న గ్రేహాండ్స్ దళాలకు మావోయిస్టులు తారసపడటంతో ఎదురు కాల్పులు జరిగినట్లు తెలిసింది. గంటపాటు ఎదురు కాల్పులు జరగ్గా చాలా మంది మావోయిస్టులు తప్పించుకున్నారని సమాచారం.

Written By: Suresh, Updated On : June 16, 2021 11:30 am
Follow us on

విశాఖ జిల్లాలో ఎదుదుకాల్పులు జరిగాయి. కొయ్యూరు మండలం మంప పోలీసు స్టేషన్ పరిధిలో ఈ తెల్లవారుజామున గ్రేహాండ్స్ దళాలు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న గ్రేహాండ్స్ దళాలకు మావోయిస్టులు తారసపడటంతో ఎదురు కాల్పులు జరిగినట్లు తెలిసింది. గంటపాటు ఎదురు కాల్పులు జరగ్గా చాలా మంది మావోయిస్టులు తప్పించుకున్నారని సమాచారం.