ఆ జైలులో 56 మంది ఖైదీలకు కరోనా

దేశంలో కరోనా వైరస్ కల్లోలం కొనసాగుతుంది. హర్యానాలోని కర్నాల్ జైలులో సుమారు 56 మంది ఖైదీలు కరోనా బారిన పడ్డారు. దీంతో వారి కోసం ప్రత్యేకంగా ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా జైలులోని 56 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఖైదీలు కరోనా బారినపడటంతో జైలులోనే ఒక ఐసోలేషన్ జోన్ ను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ఒడిశాలోని మయూర్ భంజ్ ఉడల సబ్ జైలులో విచారణ […]

Written By: Velishala Suresh, Updated On : May 12, 2021 7:49 am
Follow us on

దేశంలో కరోనా వైరస్ కల్లోలం కొనసాగుతుంది. హర్యానాలోని కర్నాల్ జైలులో సుమారు 56 మంది ఖైదీలు కరోనా బారిన పడ్డారు. దీంతో వారి కోసం ప్రత్యేకంగా ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా జైలులోని 56 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఖైదీలు కరోనా బారినపడటంతో జైలులోనే ఒక ఐసోలేషన్ జోన్ ను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ఒడిశాలోని మయూర్ భంజ్ ఉడల సబ్ జైలులో విచారణ ఖైదీలుగా ఉన్న 21 మంది కరోనా పాజిటివ్ వారిన పడ్డారు.