కరోనా ఎఫెక్ట్.. టీజీసెట్ వాయిదా

రాష్ట్రంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో టీజీ సెట్ వాయిదా వేస్తున్నట్లు టీజీసెట్ వాయిదా వేస్తున్నట్లు టీజీసెట్ కన్వీనర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. రేపు జరగాల్సిన గురుకులాల ఐదో తరగతి ప్రవేశ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పరీక్ష నిర్వహణ తేదీని తరువాత వెల్లడిస్తామని స్పష్టం చేశారు. కొవిడ్ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రవేశ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే.

Written By: Velishala Suresh, Updated On : May 29, 2021 6:11 pm
Follow us on

రాష్ట్రంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో టీజీ సెట్ వాయిదా వేస్తున్నట్లు టీజీసెట్ వాయిదా వేస్తున్నట్లు టీజీసెట్ కన్వీనర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. రేపు జరగాల్సిన గురుకులాల ఐదో తరగతి ప్రవేశ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పరీక్ష నిర్వహణ తేదీని తరువాత వెల్లడిస్తామని స్పష్టం చేశారు. కొవిడ్ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రవేశ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే.