Corona: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 41,965 కొత్త కేసులు వెలుగుచూశాయి. అయితే,ఇందులో రెండొంతులకు పైన కేసులు ఒక్క కేరళలోనే నమోదవుతుండటం ఆందోళనకరంగా మారింది. ఆ రాష్ట్రంలో 30,203 కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.28 కోట్లు దాటింది. 24 గంటల వ్యవధిలో 33,964 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.

Written By: Suresh, Updated On : September 1, 2021 10:10 am

Haryana, June 26 (ANI): A health worker collects a nasal sample for Covid-19 Ag rapid antigen testing at Chakkarpur Community Centre, near DLF Phase 4, in Gurugram on Friday. (ANI Photo)

Follow us on

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 41,965 కొత్త కేసులు వెలుగుచూశాయి. అయితే,ఇందులో రెండొంతులకు పైన కేసులు ఒక్క కేరళలోనే నమోదవుతుండటం ఆందోళనకరంగా మారింది. ఆ రాష్ట్రంలో 30,203 కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.28 కోట్లు దాటింది. 24 గంటల వ్యవధిలో 33,964 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.