యాదాద్రిలో విరిగిపడిన కొండచరియలు

యాదాద్రి రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తుండటంతో కొండపై నుంచి బండరాళ్లు కిందపడ్డాయి. దీంతో కొండపైకి చేరుకునే ఘాట్ రోడ్డులో రాకపోకలు నిలిపేశారు. మొదటి ఘాట్ రోడ్డు ద్వారా భక్తులను కొండపైకి అనుమతిస్తున్నారు.

Written By: Suresh, Updated On : July 22, 2021 9:52 am
Follow us on

యాదాద్రి రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తుండటంతో కొండపై నుంచి బండరాళ్లు కిందపడ్డాయి. దీంతో కొండపైకి చేరుకునే ఘాట్ రోడ్డులో రాకపోకలు నిలిపేశారు. మొదటి ఘాట్ రోడ్డు ద్వారా భక్తులను కొండపైకి అనుమతిస్తున్నారు.