ఆఫ్ఘాన్ లో బాంబు పేలుడు.. 11 మంది మృతి

ఆఫ్ఘనిస్తాన్ లోని బాద్గిస్ ప్రావిన్స్ లో జరిగిన బాంబు పేలుడులో 11 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అబ్కమారి జిల్లా గవర్నర్ ఖుదాదాద్ తయ్యద్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. బాద్గిస్ ప్రావిన్స్ లోని అబ్కామారి జిల్లాలో రోడ్డు పక్కన ఈ పేలుడు సంభవించింది. స్థానికి సమయం శనివారం సాయంత్రం 5 గంటలకు అబ్కమారి జిల్లాలోని చలంక్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. బాధితుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని స్థానిక అధికారులు తెలిపారు.

Written By: Suresh, Updated On : June 6, 2021 2:19 pm
Follow us on

ఆఫ్ఘనిస్తాన్ లోని బాద్గిస్ ప్రావిన్స్ లో జరిగిన బాంబు పేలుడులో 11 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అబ్కమారి జిల్లా గవర్నర్ ఖుదాదాద్ తయ్యద్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. బాద్గిస్ ప్రావిన్స్ లోని అబ్కామారి జిల్లాలో రోడ్డు పక్కన ఈ పేలుడు సంభవించింది. స్థానికి సమయం శనివారం సాయంత్రం 5 గంటలకు అబ్కమారి జిల్లాలోని చలంక్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. బాధితుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని స్థానిక అధికారులు తెలిపారు.