Kishan Reddy: హుజూరాబాద్ లో బీజేపీ గెలుపు ఖాయం.. కిషన్ రెడ్డి

టీఆర్ఎస్ ను గద్దె దించటానికే బీజేపీ నేత బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా చార్మినార్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో అవినీతి రూపంలో వేల కోట్లు వృథా అవుతున్నాయని విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబం ఎన్ని కుట్రలు చేసినా హుజూరాబాద్ లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Written By: Velishala Suresh, Updated On : August 28, 2021 2:45 pm
Follow us on

టీఆర్ఎస్ ను గద్దె దించటానికే బీజేపీ నేత బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా చార్మినార్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో అవినీతి రూపంలో వేల కోట్లు వృథా అవుతున్నాయని విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబం ఎన్ని కుట్రలు చేసినా హుజూరాబాద్ లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.