Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్రంగారెడ్డిలో దారుణం

రంగారెడ్డిలో దారుణం

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో దారుణం జరిగింది. రెండేండ్ల కుమారుడిని ఓ తండ్రి గొంతు కోసి చంపాడు. భార్య శోభను కత్తితో పొడిచాడు. ఈ ఘటనను గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం శోభను మొయినాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు చోటు చేసుకుంది. దంపతుల మధ్య గొడవలే కారణమని స్థానికులు పేర్కొన్నారు. నిందుతుడు డప్పు రమేశ్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular