ప్రేమజంటపై దాడి.. యువతిపై అత్యాచారం..

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో దారుణం జరిగింది. ప్రేమజంటపై దాడి చేసిన ఇద్దరు యువకులు యువతిపై లైంగికదాడికి పాల్పడ్డారు. సీతానగరంలోని పుష్కరఘాట్ లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. రాత్రి కృష్ణానది తీరంలో ఇసుక తిన్నెపై కూర్చున్న ప్రేమ జంటపై ఇద్దరు యువకులు దాడి చేశారు. యువకుడిని తీవ్రంగా కొట్టి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. తెల్లవారుజామున తాడేపల్లి చేరకొని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Written By: Suresh, Updated On : June 20, 2021 11:09 am
Follow us on

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో దారుణం జరిగింది. ప్రేమజంటపై దాడి చేసిన ఇద్దరు యువకులు యువతిపై లైంగికదాడికి పాల్పడ్డారు. సీతానగరంలోని పుష్కరఘాట్ లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. రాత్రి కృష్ణానది తీరంలో ఇసుక తిన్నెపై కూర్చున్న ప్రేమ జంటపై ఇద్దరు యువకులు దాడి చేశారు. యువకుడిని తీవ్రంగా కొట్టి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. తెల్లవారుజామున తాడేపల్లి చేరకొని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.