రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి

తెలంగాణ రాష్ట్రానికి మరో విదేశీ భారీ పెట్టుబడి వరించింది. కెనడాకు చెందిన ఇవాన్ హో కేంబ్రిడ్జ్ అండ్ లైట్ హౌస్ కాంటన్.. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో భారీ ల్యాబ్ స్పేస్ ను తీసకునేందుకు ముందుకొచ్చింది. జీనోమ్ వ్యాలీలో సుమారు 100 మిలియన్ డాలర్లు (740 కోట్లు) పెట్టుబడి పెడుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. కంపెనీ భారత ప్రతినిధులు చాణక్య చక్రవర్తి, శిల్పి చౌదరి, హరే కృష్ణ, సంకేత్ సీన్హాతో కూడిన బృందం మంత్రి కేటీఆర్ తో వర్చువల్ గా […]

Written By: Suresh, Updated On : July 7, 2021 1:06 pm
Follow us on

తెలంగాణ రాష్ట్రానికి మరో విదేశీ భారీ పెట్టుబడి వరించింది. కెనడాకు చెందిన ఇవాన్ హో కేంబ్రిడ్జ్ అండ్ లైట్ హౌస్ కాంటన్.. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో భారీ ల్యాబ్ స్పేస్ ను తీసకునేందుకు ముందుకొచ్చింది. జీనోమ్ వ్యాలీలో సుమారు 100 మిలియన్ డాలర్లు (740 కోట్లు) పెట్టుబడి పెడుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. కంపెనీ భారత ప్రతినిధులు చాణక్య చక్రవర్తి, శిల్పి చౌదరి, హరే కృష్ణ, సంకేత్ సీన్హాతో కూడిన బృందం మంత్రి కేటీఆర్ తో వర్చువల్ గా సమావేశమై ఈ విషయాన్ని వెల్లడించింది.