18న అఖిల పక్ష భేటీ

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈనెల 19 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్ల తో సమావేశం ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. సమావేశాలకు ముదురోజు ఆదివారం ఈ భేటీ జరగనుంది. ఇందుకోసం పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపారు. ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Written By: Suresh, Updated On : July 14, 2021 4:56 pm
Follow us on

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈనెల 19 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్ల తో సమావేశం ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. సమావేశాలకు ముదురోజు ఆదివారం ఈ భేటీ జరగనుంది. ఇందుకోసం పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపారు. ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.