Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల గుంపు కలకలం సృష్టించింది. గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఏనుగుల గుంపు ఒక్కసారిగా అటవీ ప్రాంతంలో నుంచి ఏడవ మైలు వద్ద రహదారిపైకి వచ్చేందుకు ప్రయత్నించాయి. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది అక్కడికి చేరుకుని టార్చ్లైట్లు వేస్తూ సైరన్లు మోగించడంతో తిరిగి అడవిలోకి వెళ్లిపోయాయి. ఫారెస్ట్, విజిలెన్స్ సిబ్బంది వాహనదారులను అప్రమత్తం చేసి పంపించారు.
తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల గుంపు కలకలం
గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఏనుగుల ఆర్చ్ వద్దనున్న రోడ్డు సమీపానికి వచ్చిన పిల్ల ఏనుగులతో పాటు మొత్తం ఏడు ఏనుగులు
సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది అక్కడికి చేరుకుని టార్చ్లైట్లు వేస్తూ సైరన్లు మోగించడంతో తిరిగి అడవిలోకి వెళ్లిపోయిన… pic.twitter.com/lPr4lCdqpQ
— BIG TV Breaking News (@bigtvtelugu) July 4, 2025