50 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.. మోదీ

దేశంలో 50 కోట్ల మందికి కోవిడ్ టీకాలను ఇచ్చినట్లు ప్రధాని మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్ లోని కల్యాన్ అన్న యోజన లబ్ధిదారులతో ఇవాళ ప్రధాని మోదీ వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యప్రదేశ్ లో 5 కోట్ల మందికి, దేశ వ్యాప్తంగా 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందినట్లు ఆయన చెప్పారు. పండుగ సీజన్ వేళ భారతీయ చేతివృత్తుల ఉత్పత్తులను ఖరీదు చేయాలని ఆయన సూచించారు.

Written By: Suresh, Updated On : August 7, 2021 3:21 pm
Follow us on

దేశంలో 50 కోట్ల మందికి కోవిడ్ టీకాలను ఇచ్చినట్లు ప్రధాని మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్ లోని కల్యాన్ అన్న యోజన లబ్ధిదారులతో ఇవాళ ప్రధాని మోదీ వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యప్రదేశ్ లో 5 కోట్ల మందికి, దేశ వ్యాప్తంగా 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందినట్లు ఆయన చెప్పారు. పండుగ సీజన్ వేళ భారతీయ చేతివృత్తుల ఉత్పత్తులను ఖరీదు చేయాలని ఆయన సూచించారు.