25 కోట్ల కోవీషీల్డ్.. 19 కోట్ల కోవాగ్జిన్ డోసులకు ఆర్డర్

కోవిడ్ టీకాల కోసం వివిధ కంపెనీలకు ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చినట్లు నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ 25 కోట్ల డోసలు కోవీషీల్డ్, 19 కోట్ల డోసుల కోవాగ్జిన్ కు ఆర్డర్ ఇచ్చినట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం బయోలాజికల్ వద్ద 30 కోట్ల డోసుల కోసం ఆర్డర్ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. అయితే ఆ వ్యాక్సిన్లు సెప్టెంబర్ వరకు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రైవేటు హాస్పిటళ్లకు ఇచ్చే […]

Written By: Suresh, Updated On : June 8, 2021 5:17 pm
Follow us on

కోవిడ్ టీకాల కోసం వివిధ కంపెనీలకు ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చినట్లు నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ 25 కోట్ల డోసలు కోవీషీల్డ్, 19 కోట్ల డోసుల కోవాగ్జిన్ కు ఆర్డర్ ఇచ్చినట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం బయోలాజికల్ వద్ద 30 కోట్ల డోసుల కోసం ఆర్డర్ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. అయితే ఆ వ్యాక్సిన్లు సెప్టెంబర్ వరకు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రైవేటు హాస్పిటళ్లకు ఇచ్చే వ్యాక్సిన్ల ధరలను ఉత్పత్తిదారులే నిర్ణయిస్తారని వీకే పాల్ తెలిపారు.