గుజరాత్ కొత్తగా 11 ఆక్సిజన్ ప్లాంట్ లు

గుజరాత్ లో 11 కొత్త ప్రెషర్ స్వింగ్ అడ్సార్ ప్షన్ (పీఎన్ఏ) ఆక్సిజన్ ప్లాంట్ లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హొం మంత్రి అమిత్ షా తెలిపారు. శనివారం ఇక్కడ జరిగిన సమావేశంలో మాట్లాడుతూ పీఎం కేర్స్ ఫండ్ నుంచి ఆక్సిజన్ సరఫరాకు దేశవ్యాప్త ప్రచారం ప్రారంభించనున్నామని ఇందులో భాగంగా 11 కొత్త పీఎన్ ఏ ఆక్సిజన్ ప్లాంట్లను గుజరాత్ లో ఏర్పాటు చేస్తామని చెప్పారు.

Written By: Suresh, Updated On : April 24, 2021 6:39 pm
Follow us on

గుజరాత్ లో 11 కొత్త ప్రెషర్ స్వింగ్ అడ్సార్ ప్షన్ (పీఎన్ఏ) ఆక్సిజన్ ప్లాంట్ లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హొం మంత్రి అమిత్ షా తెలిపారు. శనివారం ఇక్కడ జరిగిన సమావేశంలో మాట్లాడుతూ పీఎం కేర్స్ ఫండ్ నుంచి ఆక్సిజన్ సరఫరాకు దేశవ్యాప్త ప్రచారం ప్రారంభించనున్నామని ఇందులో భాగంగా 11 కొత్త పీఎన్ ఏ ఆక్సిజన్ ప్లాంట్లను గుజరాత్ లో ఏర్పాటు చేస్తామని చెప్పారు.