రూ. 299కే కొవిడ్ నిర్ధారణ పరీక్ష

కొవిడ్-19 ను నిర్ధారించే ఆర్టీపీసీఆర్ పరీక్షను భారత్ లో రూ. 299కే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఫ్రాన్స్ సంస్థ పాథ్ స్టోర్ తెలిపింది. పర్యాటకం, పరిశ్రమలు, రిటైల్ రంగాలకు అందుబాటు ధరలో ఆర్టీపీసీఆర్ పరీక్ష లబ్ధి చేకూరుస్తుందని వెల్లడించింది. కొవిడో్ -19 నిర్ధారణ పరీక్ష చేయించుకోవడానికి ఆర్టీపీసీఆర్ ధరలు అడ్డంకిగా మారాయి. అంతర్జాతీయ స్థాయి పరీక్షలను అందుబాటు ధరకే అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జెనె స్టోర్ గ్లోబర్ సీఈవో అనుభవ్ సిన్హా తెలిపారు.

Written By: Suresh, Updated On : July 7, 2021 9:34 am
Follow us on

కొవిడ్-19 ను నిర్ధారించే ఆర్టీపీసీఆర్ పరీక్షను భారత్ లో రూ. 299కే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఫ్రాన్స్ సంస్థ పాథ్ స్టోర్ తెలిపింది. పర్యాటకం, పరిశ్రమలు, రిటైల్ రంగాలకు అందుబాటు ధరలో ఆర్టీపీసీఆర్ పరీక్ష లబ్ధి చేకూరుస్తుందని వెల్లడించింది. కొవిడో్ -19 నిర్ధారణ పరీక్ష చేయించుకోవడానికి ఆర్టీపీసీఆర్ ధరలు అడ్డంకిగా మారాయి. అంతర్జాతీయ స్థాయి పరీక్షలను అందుబాటు ధరకే అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జెనె స్టోర్ గ్లోబర్ సీఈవో అనుభవ్ సిన్హా తెలిపారు.