- Telugu News » Latest News » %e0%b0%af%e0%b0%be%e0%b0%a6%e0%b0%be%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf %e0%b0%86%e0%b0%b2%e0%b0%af %e0%b0%aa%e0%b1%81%e0%b0%a8%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae%e0%b0%be
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల పరిశీలన
యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహా స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి పరిశీలించారు. కొండ కింద 6 లైన్ల రోడ్లు, గిరి ప్రదక్షిణ రోడ్డు, పుష్కరిణి పనులను పరిశీలించారు. కొండపైన ప్రధానాలయం, లడ్డు విక్రయ కేంద్రం, క్యూ కాంప్లెక్స్, లిప్ట్ పనులను పరిశీలించిన ఆయన వైటీడీ ఏ అధికారులకు పలు సూచనలు చేశారు. పనులు సకాలంలో నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలన్నారు.
Written By:
, Updated On : May 30, 2021 / 05:18 PM IST

యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహా స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి పరిశీలించారు. కొండ కింద 6 లైన్ల రోడ్లు, గిరి ప్రదక్షిణ రోడ్డు, పుష్కరిణి పనులను పరిశీలించారు. కొండపైన ప్రధానాలయం, లడ్డు విక్రయ కేంద్రం, క్యూ కాంప్లెక్స్, లిప్ట్ పనులను పరిశీలించిన ఆయన వైటీడీ ఏ అధికారులకు పలు సూచనలు చేశారు. పనులు సకాలంలో నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలన్నారు.