ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా 302 పరుగులు చేసింది. చివర్లో హార్దిక్ పాండ్య (92; 76 బంతుల్లో, 7×4, 1×6), రవీంద్ర జడేజా (66; 50 బంతుల్లో, 5×4, 3×6) విధ్వంసం సృష్టించడంతో ఆస్ట్రేలియాకు భారత్ 303 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. విరాట్ కోహ్లీ (63; 78 బంతుల్లో, 5×4) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా 302 పరుగులు చేసింది. చివర్లో హార్దిక్ పాండ్య (92; 76 బంతుల్లో, 7×4, 1×6), రవీంద్ర జడేజా (66; 50 బంతుల్లో, 5×4, 3×6) విధ్వంసం సృష్టించడంతో ఆస్ట్రేలియాకు భారత్ 303 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. విరాట్ కోహ్లీ (63; 78 బంతుల్లో, 5×4) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.