ఏపీ ఉపాధ్యాయులకు జగన్ గుడ్ న్యూస్!

ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కొన్ని ఏళ్లుగా ఉపాధ్యాయులు బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు. వారికి తాజాగా జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. బదిలీలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. Also Read: బామ్మర్ధి బాలయ్య సలహా.. దెబ్బకు పాటించిన చంద్రబాబు తాజాగా ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయ బదిలీలకు ఆమోదం తెలుపుతూ సంబంధిత ఫైలుపై సీఎం జగన్ సంతకం చేశారు. 2-3 రోజుల్లోనే ఉత్తర్వులు వెలువడుతాయని తెలిపింది. 29-01-2020 నాటికి […]

Written By: NARESH, Updated On : October 11, 2020 10:14 am
Follow us on

ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కొన్ని ఏళ్లుగా ఉపాధ్యాయులు బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు. వారికి తాజాగా జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. బదిలీలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Also Read: బామ్మర్ధి బాలయ్య సలహా.. దెబ్బకు పాటించిన చంద్రబాబు

తాజాగా ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయ బదిలీలకు ఆమోదం తెలుపుతూ సంబంధిత ఫైలుపై సీఎం జగన్ సంతకం చేశారు. 2-3 రోజుల్లోనే ఉత్తర్వులు వెలువడుతాయని తెలిపింది.

29-01-2020 నాటికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులందరూ బదిలీలకు అర్హులని వెల్లడించింది. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఈ బదిలీల కార్యక్రమం చేపట్టనున్నారు.

Also Read: తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో భూకంపం.. ఎందుకొస్తుందంటే?

మూడు సంవత్సరాలుగా బదిలీల కోసం ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ కు ఎంతో మంది కలిసి విన్నవించారు. తాజాగా ఉపాధ్యాయులందరికీ సీఎం జగన్ బదిలీలకు అవకాశం కల్పించారు.