తెలంగాణలో 30కి చేరిన కారోన కేసులు

తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్‌ కేసులు సోమవారం నాటికి 30కి చేరాయి.సోమవారం ఒక్కరోజే మూడు కొత్త కేసులు వెలుగుచూశాయి. వీరిలో ఇద్దరు వ్యక్తులు విదేశాల నుంచి వచ్చిన వారు కాగా..మరొకరు కరీంనగర్‌కు చెందిన వ్యక్తిగా వైద్యులు గుర్తించారు. దీంతో మరో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఫ్రాన్స్‌ నుంచి వచ్చిన 21 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. లండన్‌ నుంచి వచ్చిన 30 ఏళ్ళ యువకుడికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇండోనేషియా బృందంతో కలిసి […]

Written By: Neelambaram, Updated On : March 23, 2020 3:18 pm
Follow us on

తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్‌ కేసులు సోమవారం నాటికి 30కి చేరాయి.సోమవారం ఒక్కరోజే మూడు కొత్త కేసులు వెలుగుచూశాయి. వీరిలో ఇద్దరు వ్యక్తులు విదేశాల నుంచి వచ్చిన వారు కాగా..మరొకరు కరీంనగర్‌కు చెందిన వ్యక్తిగా వైద్యులు గుర్తించారు. దీంతో మరో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

ఫ్రాన్స్‌ నుంచి వచ్చిన 21 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. లండన్‌ నుంచి వచ్చిన 30 ఏళ్ళ యువకుడికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇండోనేషియా బృందంతో కలిసి తిరిగిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ కేసు నమోదయింది. 27 మంది విదేశాల నుంచి వచ్చిన వారికి.. ముగ్గురు స్థానికులకు కరోనా వైరస్ పాకింది.