Homeఎంటర్టైన్మెంట్Bangarraju: 'బంగార్రాజు'లో హైలెట్ డైలాగ్స్ ఇవే !

Bangarraju: ‘బంగార్రాజు’లో హైలెట్ డైలాగ్స్ ఇవే !

Bangarraju: అక్కినేని నాగార్జున న‌టించిన “సోగ్గాడే చిన్ని నాయ‌న” సీక్వెల్ బంగార్రాజు సినిమా సంక్రాంతి రేసులో ఉంది. సినిమా టీం మాత్రం ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ‘బంగార్రాజు’సినిమాలో నాగ్, చైతు పంచె కట్టు, యాస, మ్యానరిజమ్ తో ఆకట్టుకున్నారు. ఇక ఈ ట్రైలర్ ను చూస్తే బంగార్రాజు రోమాన్స్ సీన్లలో రెచ్చిపోయినట్లు అర్థమవుతోంది. ఈ ట్రైలర్ లో డైలాగ్ లు చూస్తుంటే.. ‘బంగార్రాజు’ ఈ సంక్రాంతికి హిట్టుకొట్టడం ఖాయంగా కన్పిస్తోంది.

మరి బంగార్రాజు డైలాగ్ లు చూద్దాం !

Bangarraju
Bangarraju

‘ఊరుకోవే పుటికి.. కితకితలెడుతున్నాయే’ అని రమ్యకృష్ణతో నాగార్జున చెప్పే డైలాగ్ హైలైట్ గా ఉంది.

ఇక నాగచైతన్య – కృతి శెట్టి ల మధ్య వచ్చే డైలాగ్స్ కూడా బాగున్నాయి.

‘ఇలా అందంగా ఉంటే దిష్టి తగిలి కాళ్లు అలానే బెణుకుతాయి.. నేను దిష్టి తీయనా’, ‘నువ్ ఈ ఊరికే సర్పంచివి కాదు.. మన రాష్ట్రానికి సర్పంచివి కావాలి, దేశానికి సర్పంచివి కావాలి’ అని చై చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

Also Read:  ఏపీలో కమ్మ వాళ్లు నచ్చకుంటే చంపేయండి? ‘తమ్మారెడ్డి’ నిప్పులు

“బంగార్రాజు బావగారు చూపులతోనే ఊచకోత కోసేస్తారు మీరు” అని హీరోయిన్ మీనాక్షి దీక్షిత్‌ స్వర్గంలో అందమైన భామలతో ఎంజాయ్ చేస్తోన్న సోగ్గాడి గురించి చెప్పే డైలాగ్ కూడా బాగుంది.

.
‘మాట్లాడుకోవడానికి అయితే అమ్మాయిని… కొట్టేసుకోవడానికి అయితే మగాడిని తీసుకురమ్మని ఆఫర్ ఇచ్చావంట కదరా’ అని చైతన్య చెప్పే డైలాగ్ బాగుంది.

‘మావిడి తోట లోకి వెళ్లి మాట్లాడుకుందామా ?’ అని నాగచైతన్యను కృతి శెట్టి అడగటం ఇంట్రెస్ట్ గా ఉంది.

Also Read:  ‘అమ్మోరు’ షూటింగ్ అయిపోయాక విలన్ తొలగింపు.. చిన్నా ప్లేసులో రాంరెడ్డి ఎందుకొచ్చాడు?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

1 COMMENT

  1. […] Paul Doraswamy: తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో మంది మహానుభావులు తమ సేవలను పరిపూర్ణంగా అందించారు. వారిలో రచయితల్లో పింగళి నాగేంద్రరావు, ఆర్టిస్టుల్లో పాల్‌దొరస్వామి ప్రముఖులు. వీరిద్దరూ జీవితాంతం బ్రహ్మచారులుగా వుండి తెలుగు తెరకు విశిష్టమైన సేవలందించారు. ‘వందేమాతరం, సుమంగళి చిత్రాలలో కథానాయకుని తండ్రిగా నటించి మెప్పించారు పాల్‌ దొరస్వామి. టాకీల తొలి దశకంలోనే సినీరంగ ప్రవేశం చేశారు దొరస్వామి. అలాగే ‘మల్లీశ్వరి’ చిత్రంలో మల్లీశ్వరి తండ్రిగా అయన నటన అద్భుతం. […]

Comments are closed.

Exit mobile version