చేయడం జరిగింది. అదే విసు పబ్లిక్ తో చివరిసారి మాట్లాడిన మాటలు …
గురువు కె బాలచందర్ నిర్మించిన ‘కుటుంబం ఒరు కదంబం ‘ చిత్రం ద్వారా 1981 లో దర్శకుడిగా మారిన విసు ఆ తరవాత ఎన్నో హిట్ చిత్రాలు డైరెక్ట్ చేయడం జరిగింది. విసు దర్శకత్వంలో వచ్చిన అనేక చిత్రాలు తెలుగులో రీమేక్ కావడమే గాక సూపర్ హిట్ అయ్యాయి కూడా ….వాటిలో సంసారం ఒక చదరంగం ,రామాయణం లో పిడకల వేట, పుణ్యస్త్రీ , శ్రీమతి ఒక బహుమతి , ఆడదే ఆధారం, మనిషికో చరిత్ర వంటివి నేటికీ ప్రేక్షకులకి గుర్తుండి పోయాయి స్త్రీ సమస్యల ఆధారం గా మరపురాని చిత్రాలను నిర్మించిన ” విసు ” దక్షిణ భారత చిత్ర సీమలో ఒక అరుదైన మేధావి అందులో ఎటువంటి సందేహం అక్కర లేదు ..
A creator lives forever