Dil Raju- Jalsa Movie: జల్సా సినిమా స్పెషల్ షోస్ పై నిర్మాత దిల్ రాజు ఫైర్!

Dil Raju- Jalsa Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన జల్సా సినిమా స్పెషల్ షోస్ ని ఆయన పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 1 మరియు రెండవ తేదీలలో ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ప్రదర్శించిన సంగతి మన అందరికి తెలిసిందే..తొలుత 500 షోస్ తో ఈ చిత్రాన్ని ప్రదర్శిద్దాం అనుకున్నారు..కానీ ఈ సినిమాకి ప్రేక్షకులలో మరియు అభిమానుల్లో ఉన్న విపరీతమైన డిమాండ్ ని గమనించి షోలు పెంచుకుంటూ పొయ్యారు..అలా 500 షో […]

Written By: Neelambaram, Updated On : September 3, 2022 4:08 pm
Follow us on

Dil Raju- Jalsa Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన జల్సా సినిమా స్పెషల్ షోస్ ని ఆయన పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 1 మరియు రెండవ తేదీలలో ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ప్రదర్శించిన సంగతి మన అందరికి తెలిసిందే..తొలుత 500 షోస్ తో ఈ చిత్రాన్ని ప్రదర్శిద్దాం అనుకున్నారు..కానీ ఈ సినిమాకి ప్రేక్షకులలో మరియు అభిమానుల్లో ఉన్న విపరీతమైన డిమాండ్ ని గమనించి షోలు పెంచుకుంటూ పొయ్యారు..అలా 500 షో కౌంట్ కాస్త 700 కి పెరిగింది..డిమాండ్ ఇంకా కొనసాగడం తో కొన్ని ప్రాంతాలలో రెండవ రోజు కూడా ఘనంగా ప్లాన్ చేసారు..రెండవ రోజు కూడా ఎక్కడ చూసిన హౌస్ ఫుల్ కలెక్షన్స్ వచ్చాయి..ముఖ్యంగా నైజాం ప్రాంతం లో అయితే నిన్న విడుదలైన రెండు కొత్త సినిమాలు దారుణంగా పరాజయం పాలవ్వడం తో జల్సా సినిమా షోస్ ని ప్రదర్శించుకున్నారు..అంతలా డిమాండ్ ని ఈ చిత్రం ఏర్పర్చుకుంది..అయితే ఈ సినిమా కి అభిమానుల తాకిడి విపరీతంగా ఉండడం తో చాలా చోట్ల తెరలు చిరిగిపోయాయి.

Dil Raju

ముఖ్యంగా నైజాం ప్రాంతం లో 12 స్క్రీన్స్ డ్యామేజ్ అయ్యాయట..జల్సా సినిమా స్పెషల్ షోస్ కి నైజాం ప్రాంతం లో ఆ రేంజ్ రిలీజ్ రావడానికి ముఖ్య కారణం దిల్ రాజు మరియు శిరీష్..అయితే నిన్న వాళ్ళ స్క్రీన్స్ కి డ్యామేజ్ జరిగింది..దీనితో ఈ షోస్ ని ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ అభిమానులపై శిరీష్ ఫైర్ అయ్యాడట..పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు అని ఆయన మీద ఉన్న అభిమానంతో మంచి స్క్రీన్స్ ప్రదర్శనకి ఇస్తే వాటిని డ్యామేజ్ చేసారు..షోస్ సరిగా కండక్ట్ చెయ్యడం రాకపోతే మానేసి ఇంట్లో కూర్చోవచ్చు కదా..మిమలై షోస్ ఎవరు ప్లాన్ చెయ్యమన్నారు అంటూ మండిపడ్డాడట దిల్ రాజు..మరి వీటికి జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారో చూడాలి..ఒక్క స్క్రీన్ డ్యామేజీ కి దాదాపుగా 12 లక్షల రూపాయిలు అవుతుందట..మరి ఈ నష్టాన్ని పవన్ కళ్యాణ్ ఇస్తాడా..లేదా జనసేన పార్టీ తరుపున వేరే ఎవరైనా ఇస్తారా అనేది చూడాలి.ముఖ్యంగా నైజాం ప్రాంతం లో 12 స్క్రీన్స్ డ్యామేజ్ అయ్యాయట..జల్సా సినిమా స్పెషల్ షోస్ కి నైజాం ప్రాంతం లో ఆ రేంజ్ రిలీజ్ రావడానికి ముఖ్య కారణం దిల్ రాజు మరియు శిరీష్..అయితే నిన్న వాళ్ళ స్క్రీన్స్ కి డ్యామేజ్ జరిగింది..దీనితో ఈ షోస్ ని ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ అభిమానులపై శిరీష్ ఫైర్ అయ్యాడట..పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు అని ఆయన మీద ఉన్న అభిమానంతో మంచి స్క్రీన్స్ ప్రదర్శనకి ఇస్తే వాటిని డ్యామేజ్ చేసారు..షోస్ సరిగా కండక్ట్ చెయ్యడం రాకపోతే మానేసి ఇంట్లో కూర్చోవచ్చు కదా..మిమలై షోస్ ఎవరు ప్లాన్ చెయ్యమన్నారు అంటూ మండిపడ్డాడట దిల్ రాజు..మరి వీటికి జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారో చూడాలి.

ఒక్క స్క్రీన్ డ్యామేజీ కి దాదాపుగా 12 లక్షల రూపాయిలు అవుతుందట..మరి ఈ నష్టాన్ని పవన్ కళ్యాణ్ ఇస్తాడా..లేదా జనసేన పార్టీ తరుపున వేరే ఎవరైనా ఇస్తారా అనేది చూడాలి.ముఖ్యంగా నైజాం ప్రాంతం లో 12 స్క్రీన్స్ డ్యామేజ్ అయ్యాయట..జల్సా సినిమా స్పెషల్ షోస్ కి నైజాం ప్రాంతం లో ఆ రేంజ్ రిలీజ్ రావడానికి ముఖ్య కారణం దిల్ రాజు మరియు శిరీష్..అయితే నిన్న వాళ్ళ స్క్రీన్స్ కి డ్యామేజ్ జరిగింది..దీనితో ఈ షోస్ ని ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ అభిమానులపై శిరీష్ ఫైర్ అయ్యాడట..పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు అని ఆయన మీద ఉన్న అభిమానంతో మంచి స్క్రీన్స్ ప్రదర్శనకి ఇస్తే వాటిని డ్యామేజ్ చేసారు..షోస్ సరిగా కండక్ట్ చెయ్యడం రాకపోతే మానేసి ఇంట్లో కూర్చోవచ్చు కదా..మిమలై షోస్ ఎవరు ప్లాన్ చెయ్యమన్నారు అంటూ మండిపడ్డాడట దిల్ రాజు..మరి వీటికి జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారో చూడాలి..ఒక్క స్క్రీన్ డ్యామేజీ కి దాదాపుగా 12 లక్షల రూపాయిలు అవుతుందట..మరి ఈ నష్టాన్ని పవన్ కళ్యాణ్ ఇస్తాడా..లేదా జనసేన పార్టీ తరుపున వేరే ఎవరైనా ఇస్తారా అనేది చూడాలి.ముఖ్యంగా నైజాం ప్రాంతం లో 12 స్క్రీన్స్ డ్యామేజ్ అయ్యాయట.

Dil Raju- Jalsa Movie

జల్సా సినిమా స్పెషల్ షోస్ కి నైజాం ప్రాంతం లో ఆ రేంజ్ రిలీజ్ రావడానికి ముఖ్య కారణం దిల్ రాజు మరియు శిరీష్..అయితే నిన్న వాళ్ళ స్క్రీన్స్ కి డ్యామేజ్ జరిగింది..దీనితో ఈ షోస్ ని ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ అభిమానులపై శిరీష్ ఫైర్ అయ్యాడట..పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు అని ఆయన మీద ఉన్న అభిమానంతో మంచి స్క్రీన్స్ ప్రదర్శనకి ఇస్తే వాటిని డ్యామేజ్ చేసారు..షోస్ సరిగా కండక్ట్ చెయ్యడం రాకపోతే మానేసి ఇంట్లో కూర్చోవచ్చు కదా..మిమలై షోస్ ఎవరు ప్లాన్ చెయ్యమన్నారు అంటూ మండిపడ్డాడట దిల్ రాజు..మరి వీటికి జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారో చూడాలి..ఒక్క స్క్రీన్ డ్యామేజీ కి దాదాపుగా 12 లక్షల రూపాయిలు అవుతుందట..మరి ఈ నష్టాన్ని పవన్ కళ్యాణ్ ఇస్తాడా..లేదా జనసేన పార్టీ తరుపున వేరే ఎవరైనా ఇస్తారా అనేది చూడాలి.ముఖ్యంగా నైజాం ప్రాంతం లో 12 స్క్రీన్స్ డ్యామేజ్ అయ్యాయట..జల్సా సినిమా స్పెషల్ షోస్ కి నైజాం ప్రాంతం లో ఆ రేంజ్ రిలీజ్ రావడానికి ముఖ్య కారణం దిల్ రాజు మరియు శిరీష్..అయితే నిన్న వాళ్ళ స్క్రీన్స్ కి డ్యామేజ్ జరిగింది..దీనితో ఈ షోస్ ని ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ అభిమానులపై శిరీష్ ఫైర్ అయ్యాడట..పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు అని ఆయన మీద ఉన్న అభిమానంతో మంచి స్క్రీన్స్ ప్రదర్శనకి ఇస్తే వాటిని డ్యామేజ్ చేసారు..షోస్ సరిగా కండక్ట్ చెయ్యడం రాకపోతే మానేసి ఇంట్లో కూర్చోవచ్చు కదా..మిమలై షోస్ ఎవరు ప్లాన్ చెయ్యమన్నారు అంటూ మండిపడ్డాడట దిల్ రాజు.

మరి వీటికి జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారో చూడాలి..ఒక్క స్క్రీన్ డ్యామేజీ కి దాదాపుగా 12 లక్షల రూపాయిలు అవుతుందట..మరి ఈ నష్టాన్ని పవన్ కళ్యాణ్ ఇస్తాడా..లేదా జనసేన పార్టీ తరుపున వేరే ఎవరైనా ఇస్తారా అనేది చూడాలి.ముఖ్యంగా నైజాం ప్రాంతం లో 12 స్క్రీన్స్ డ్యామేజ్ అయ్యాయట..జల్సా సినిమా స్పెషల్ షోస్ కి నైజాం ప్రాంతం లో ఆ రేంజ్ రిలీజ్ రావడానికి ముఖ్య కారణం దిల్ రాజు మరియు శిరీష్..అయితే నిన్న వాళ్ళ స్క్రీన్స్ కి డ్యామేజ్ జరిగింది..దీనితో ఈ షోస్ ని ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ అభిమానులపై శిరీష్ ఫైర్ అయ్యాడట..పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు అని ఆయన మీద ఉన్న అభిమానంతో మంచి స్క్రీన్స్ ప్రదర్శనకి ఇస్తే వాటిని డ్యామేజ్ చేసారు..షోస్ సరిగా కండక్ట్ చెయ్యడం రాకపోతే మానేసి ఇంట్లో కూర్చోవచ్చు కదా..మిమలై షోస్ ఎవరు ప్లాన్ చెయ్యమన్నారు అంటూ మండిపడ్డాడట దిల్ రాజు..మరి వీటికి జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారో చూడాలి..ఒక్క స్క్రీన్ డ్యామేజీ కి దాదాపుగా 12 లక్షల రూపాయిలు అవుతుందట..మరి ఈ నష్టాన్ని పవన్ కళ్యాణ్ ఇస్తాడా..లేదా జనసేన పార్టీ తరుపున వేరే ఎవరైనా ఇస్తారా అనేది చూడాలి.ముఖ్యంగా నైజాం ప్రాంతం లో 12 స్క్రీన్స్ డ్యామేజ్ అయ్యాయట..జల్సా సినిమా స్పెషల్ షోస్ కి నైజాం ప్రాంతం లో ఆ రేంజ్ రిలీజ్ రావడానికి ముఖ్య కారణం దిల్ రాజు మరియు శిరీష్..అయితే నిన్న వాళ్ళ స్క్రీన్స్ కి డ్యామేజ్ జరిగింది..దీనితో ఈ షోస్ ని ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ అభిమానులపై శిరీష్ ఫైర్ అయ్యాడట..పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు అని ఆయన మీద ఉన్న అభిమానంతో మంచి స్క్రీన్స్ ప్రదర్శనకి ఇస్తే వాటిని డ్యామేజ్ చేసారు..షోస్ సరిగా కండక్ట్ చెయ్యడం రాకపోతే మానేసి ఇంట్లో కూర్చోవచ్చు కదా..మిమలై షోస్ ఎవరు ప్లాన్ చెయ్యమన్నారు అంటూ మండిపడ్డాడట దిల్ రాజు..మరి వీటికి జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారో చూడాలి..ఒక్క స్క్రీన్ డ్యామేజీ కి దాదాపుగా 12 లక్షల రూపాయిలు అవుతుందట..మరి ఈ నష్టాన్ని పవన్ కళ్యాణ్ ఇస్తాడా..లేదా జనసేన పార్టీ తరుపున వేరే ఎవరైనా ఇస్తారా అనేది చూడాలి.

 

 

Tags