spot_img
Homeఎంటర్టైన్మెంట్మన హీరోలకు ప్రధాని అభినందనలు

మన హీరోలకు ప్రధాని అభినందనలు


కరోనా విలయతాండవం చేస్తున్న వేళ మన తెలుగు సినిమా పరిశ్రమ విపరీతంగా స్పందిస్తోంది మన హీరోలు విరాళాల తో ఆర్ధిక సహకారం అందించడం తో పాటు వివిధ మాధ్యమాల ద్వారా కరోనా నివారణ చర్యల ప్రకటనలతో ప్రజల్ని చైతన్య పరుస్తున్నారు .కరోనా వైరస్ ని ఎదుర్కునేందుకు తెలుగు సినీ పరిశ్రమ చేస్తున్న కృషి యావత్ భారత దేశం గుర్తిస్తోంది. చివరకు భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా తెలుగు హీరోల కృషిని గుర్తించడం జరిగింది. .

ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి పరిస్థితి మిగతా దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో కాస్త తక్కువే అయినా కేంద్ర ప్రభుత్వం మాత్రం కరోనాను వ్యాప్తి కానివ్వకుండా గట్టి జాగ్రత్తలను తీసుకొంటోంది.

నిజానికి ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ని కొందరు సీరియస్‌గా తీసుకుంటుంటే, మరికొందరు మాత్రం తేలికగా తీసుకుంటున్నారు. అయితే కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న నివారణ చర్యలకు మద్ధతుగా మన టాలీవుడ్ అందరికంటే ముందు నిలిచింది. కరోనా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న సందేశాన్ని ఓ పాట రూపంలో ” మెగా స్టార్ చిరంజీవి, నాగార్జున, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, సంగీత దర్శకుడు కోటి ” అందించారు . ఈ నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ స్పందిస్తూ ` మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి నా ధన్యవాదాలు` అంటూ చిరంజీవి బృందానికి ప్రశంసలు అందించడం జరిగింది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

Narendra Modi : వెన్నుచూపని మోడీ తగ్గాడా.. కాక్రోచ్ ల చేతిలో ఓడిపోయాడా

Narendra Modi : అవి అసాంఘిక శక్తులని తెలుసు. అవి చేస్తున్న ఉద్యమం సో కాల్డ్ అని కూడా తెలుసు. దానిని ఎలా వంచాలో కూడా తెలుసు. అయినప్పటికీ నరేంద్ర మోడీ బయపడ్డారు....

Dharmendra Pradhan : ఇది విద్యార్థుల విజయం ప్రజాస్వామ్య విజయం

Dharmendra Pradhan : ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరం, ముఖ్యంగా యువత గొంతు, పాలకులను నిర్ణయాలు మార్చుకునేలా చేయగలదని మరోసారి రుజువైంది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణపై వ్యక్తమైన అసంతృప్తి, వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజీ...

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...
Oktelugu Epaper
Exit mobile version